అజిత్ కుమార్ బసు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అజిత్ కుమార్ బసు
జననం1912
భారతదేశం
మరణం1986 డిసెంబరు 3
వృత్తిహృదయవ్యాధి నిపుణుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ఓపెన్ హార్ట్ సర్జరీ
పురస్కారాలుపద్మశ్రీ
శాంతిస్వరూప్ భట్నాగర్ పురస్కారం

అజిత్ కుమార్ బసు (1912-1986) భారతీయ హృదయవ్యాధి నిపుణుడు. అతను 1967లో అత్యున్నత భారతీయ విజ్ఞాన పురస్కారం అయిన శాంతి స్వరూప్ భట్నాగర్ బహుమతి అందుకున్నాడు.[1] 1970లో భారత ప్రభుత్వం ఆయనను నాలుగో అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ తో సత్కరించింది.[2] ఆయన 1946లో తన ఎఫ్ఆర్‌సిఎస్ అర్హత సాధించాడు. రాయల్ కాలేజీకి పరిశీలకుడిగా నియమించబడిన మొదటి భారతీయుడు. అతను హంటేరియన్ ప్రొఫెసర్ గా పనిచేశాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. "Shanti Swarup Bhatnagar Prize". Council of Scientific and Industrial Research. 2015. Retrieved May 14, 2015.
  2. "Padma Shri" (PDF). Padma Shri. 2015. Archived from the original (PDF) on October 15, 2015. Retrieved November 11, 2014.
  3. "Ajit Kumar Basu (19121986)". dokumen.tips (in హౌసా). Archived from the original on 2019-12-03. Retrieved 2019-12-03.